ఇండియా ఒక పాట్ బిర్యాని పాయింట్ అయంది .ఇవాంక ఒక గ్లోబల్ సర్వర్ అయి ప్రపంచ కార్పోరేట్ లకు మన బ్రైన్ డ్రైన్ చేసి వడ్డిస్తోంది . ప్రపంచ కార్పొరేట్లు గ్లోబల్ బ్యాంకింగ్ కు ప్రత్యామ్నాయం మాత్రమే .అడ్డగోలుగా అడ్డదారుల్లో సంపాదించిన నల్ల డబ్బు వినియోగంలోకి ఒక రాజమార్గం . మన వాల్స్ రక్తం లోనే సాగిలపడే మనస్తత్వం వుంది ఎయిడ్ మొరాలిటీ. ఇండియన్ ఇన్వెస్టర్స్ ఐతే సంతోషమే మన మేధ మన ఆలోచన ఐతే బాగుంటుంది. మార్క్ ఈస్ట్ ఇండియా కంపెనీ లకు మనం సాగిలపడవద్దు . మీ ramakrishna.
No comments:
Post a Comment